Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటవీశాఖ సిబ్బందికి అష్టకష్టాలు.. ఆడపులి, మగపులి కోసం వెతుకులాట

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:23 IST)
అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రణాళిక అవలంబిస్తున్న పులి జాడలు అంతుచిక్కడం లేదు. ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
 
ప్రస్తుతం కొమురంభీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందికి ఏ-2 పులి సవాల్‌గా మారింది. 20 మంది సిబ్బందితో కలిసి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని పులల కోసం అటవీ సిబ్బంది అధికారులు గాలిస్తున్నారు. 
 
అంతేకాదు ఏ2 మరో ఆడపులితో కలిసి తిరుగుతోంది. తాజాగా బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి శివారులో తెల్లవారుజామున రెండు పశువులపై దాడి చేసి హతమార్చింది. 
 
పులుల దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మహారాష్ట్రలోని రాజురా ప్రాంతం నుంచి రెండు పులులు గతేడాది ఆసిఫాబాద్‌ అటవీప్రాంతానికి రావడంతో వీటికి ఏ-1, ఏ-2గా నామకరణం చేయటం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments