Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (13:32 IST)
తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను తక్షణం రిలీజ్ చేస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్లను తక్షణం పంపిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ లేదా బూస్టర్ డోస్ ప్రక్రియ మరింత సాఫీగా సాగేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అంతకుముందు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సరఫరా చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ టి.హరీష్ రావు, కేంద్ర మంత్రి మాండవీయకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ తక్షణం 50 లక్షల వ్యాక్సిన్ డోస్‌లను తక్షణం పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం 106 శాతం ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తికాగా, రెండో డోస్‌ 104 శాతం మేరకు పూర్తయింది. అయితే, 18 యేళ్ళలోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments