Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (13:32 IST)
తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను తక్షణం రిలీజ్ చేస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్లను తక్షణం పంపిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ లేదా బూస్టర్ డోస్ ప్రక్రియ మరింత సాఫీగా సాగేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అంతకుముందు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సరఫరా చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ టి.హరీష్ రావు, కేంద్ర మంత్రి మాండవీయకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ తక్షణం 50 లక్షల వ్యాక్సిన్ డోస్‌లను తక్షణం పంపిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం 106 శాతం ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తికాగా, రెండో డోస్‌ 104 శాతం మేరకు పూర్తయింది. అయితే, 18 యేళ్ళలోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments