Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:04 IST)
హైకోర్టు ఆదేశాలతో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని, కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని సూచించింది.

ఎవరికైనా కొవిడ్ నిర్ధారణ అయితే వారితో కాంటాక్ట్ ఉన్న వారికి వెంటనే టెస్ట్ చేయించాలని, అలాదగే కొవిడ్ బారిన పడి మరణించిన వారి పిల్లలను ఏ కారణం చేత కూడా ప్రైవేట్ పాఠశాలల నుండి తీసివేయకూడదని పేర్కొంది. విద్యార్థులు ఇంటి వద్ద ఉండి చదువుకుంటామంటే అనుమతి ఇవ్వాలని తెలిపింది.

స్కూల్స్‌కి హాజరు కావాలని ఒత్తిడి చేయకూడదని పేర్కొంది. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments