తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:04 IST)
హైకోర్టు ఆదేశాలతో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని, కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని సూచించింది.

ఎవరికైనా కొవిడ్ నిర్ధారణ అయితే వారితో కాంటాక్ట్ ఉన్న వారికి వెంటనే టెస్ట్ చేయించాలని, అలాదగే కొవిడ్ బారిన పడి మరణించిన వారి పిల్లలను ఏ కారణం చేత కూడా ప్రైవేట్ పాఠశాలల నుండి తీసివేయకూడదని పేర్కొంది. విద్యార్థులు ఇంటి వద్ద ఉండి చదువుకుంటామంటే అనుమతి ఇవ్వాలని తెలిపింది.

స్కూల్స్‌కి హాజరు కావాలని ఒత్తిడి చేయకూడదని పేర్కొంది. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments