Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులపై పంజా విసిరిన మృత్యువు.. ముగ్గురు మృతి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (13:02 IST)
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భక్తులపై మృత్యువు పంజా విసిరింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికివస్తూ ఈ ప్రమాదానిగి గురయ్యారు. ఫలితంగా ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లి గ్రామానికి చెందిన నవీన్ ఉప్పల్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, లింగాల ఘనాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్, మెట్‌పల్లి మండలం మెట్ల చింతాపూర్ గ్రామానికి చెందిన వినీత్‌లు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. 
 
వీరంతా కలిసి శ్రీ లక్ష్మి నరిసింహా స్వామి దర్శనం కోసం యాదాద్రికి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ ముగ్గురు వస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురికావడంతో మృత్యువాతపడ్డారు. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments