Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోంది : సంజయ్ రౌత్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:46 IST)
ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను భారతీయ జనతా పార్టీ బెదిరిస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయంతెల్సిందే. శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. 
 
ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీ అని ఆయన ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందన్నారు. అదేసమయంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తుందని ఆరోపించారు. 
 
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేల బలం మరింతగా పెరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 47మంది ఎమ్మెల్యేలు షిండే గూటికి చేరగా, వీరిలో 37 మంది ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తరపున ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments