Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌కు మాతృ వియోగం

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌కు మాతృ వియోగం కలిగింది. మంత్రి తల్లి శాంతమ్మ గుండె పోటు తో హైదరాబాద్‌ లో శుక్ర వారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలం నుంచి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి.. అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో.. ఆమె మృతి చెందారు. ఆమె అంత్య క్రియలు మహబూబ్‌ నగర్‌ పట్టణం లోని వారి వ్యవసాయ క్షేత్రం లో ఇవాళ సాయంత్రం జరుగుతాయని మంత్రి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.
 
మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ముఖ్య మంత్రి కేసీఆర్‌. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మంత్రి గంగుల తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments