మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌కు మాతృ వియోగం

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌‌కు మాతృ వియోగం కలిగింది. మంత్రి తల్లి శాంతమ్మ గుండె పోటు తో హైదరాబాద్‌ లో శుక్ర వారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలం నుంచి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి.. అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో.. ఆమె మృతి చెందారు. ఆమె అంత్య క్రియలు మహబూబ్‌ నగర్‌ పట్టణం లోని వారి వ్యవసాయ క్షేత్రం లో ఇవాళ సాయంత్రం జరుగుతాయని మంత్రి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇక శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.
 
మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ముఖ్య మంత్రి కేసీఆర్‌. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మంత్రి గంగుల తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments