Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ : టీసీఎల్పీని తెరాసలో విలీనం చేయండి...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:38 IST)
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఇపుడు మరో గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిపోయారు. అంతేనా వారు ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ కూడా ఇచ్చారు. 
 
అలా తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్సీల్లో సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. వీరంతా స్వామిగౌడ్‌ను కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు లిఖిపూర్వకంగా కూడా లేఖ కూడా ఇచ్చారు. 
 
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతి రెడ్డి, యాదవ రెడ్డి, కొండా మురళీ, రాములు నాయక్ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెరాస ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో వారికి మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ నోటీసులు కూడా జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments