Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ : టీసీఎల్పీని తెరాసలో విలీనం చేయండి...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:38 IST)
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఇపుడు మరో గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిపోయారు. అంతేనా వారు ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ కూడా ఇచ్చారు. 
 
అలా తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్సీల్లో సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. వీరంతా స్వామిగౌడ్‌ను కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు లిఖిపూర్వకంగా కూడా లేఖ కూడా ఇచ్చారు. 
 
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతి రెడ్డి, యాదవ రెడ్డి, కొండా మురళీ, రాములు నాయక్ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెరాస ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో వారికి మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ నోటీసులు కూడా జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments