Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ : టీసీఎల్పీని తెరాసలో విలీనం చేయండి...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:38 IST)
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఇపుడు మరో గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిపోయారు. అంతేనా వారు ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ కూడా ఇచ్చారు. 
 
అలా తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్సీల్లో సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. వీరంతా స్వామిగౌడ్‌ను కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు లిఖిపూర్వకంగా కూడా లేఖ కూడా ఇచ్చారు. 
 
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతి రెడ్డి, యాదవ రెడ్డి, కొండా మురళీ, రాములు నాయక్ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెరాస ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో వారికి మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ నోటీసులు కూడా జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments