Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణా ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగవ అక్కయ్య లీలమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా మధిర గ్రామం. గత కొంతకాలంగా హైదారబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరి మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ హుటాహుటని ఢిల

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (19:29 IST)
తెలంగాణా ముఖ్యమత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగవ అక్కయ్య లీలమ్మ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల జిల్లా మధిర గ్రామం. గత కొంతకాలంగా హైదారబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరి మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్ హుటాహుటని ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
 
హైదరాబాద్ వచ్చిన వెంటనే అల్వాలోని మంగాపురం కాలనీకి వెళ్లిన కేసీఆర్... అక్క లీలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె భౌతికకాయాన్ని చూసి చంద్రశేఖర్ రావు చలించిపోయారు. తోబుట్టువు మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, కవిత, హరీష్‌రావు... ఇతర కుటుంబసభ్యులు లీలమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments