Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంపై సీఎం కేసీఆర్ దూకుడు - రైతులతో జాతీయ సదస్సు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (10:40 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభత్వంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఆయన దేశంలోని కాంగ్రేస్సేతర విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకున్నారు. అయితే ఇపుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 12, 13 తేదీల్లో రైతు సంఘాలతో జాతీయ స్థాయిలో ఓ సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. రైతు సంఘం నేత టికాయత్ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 
 
అలాగే, ఈ నెల మూడో వారంలో విద్యుత్ సంఘాలతో ఆయన సమావేశంకానున్నారు. విద్యుత్ శాఖను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పట్టనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో భారీ సభ నిర్వహించాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అయితే, కేంద్రానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన యుద్ధంంలో ఏ మాత్రం సఫలీకృతులవుతారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments