Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంపై సీఎం కేసీఆర్ దూకుడు - రైతులతో జాతీయ సదస్సు

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (10:40 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభత్వంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఆయన దేశంలోని కాంగ్రేస్సేతర విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకున్నారు. అయితే ఇపుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 12, 13 తేదీల్లో రైతు సంఘాలతో జాతీయ స్థాయిలో ఓ సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. రైతు సంఘం నేత టికాయత్ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. 
 
అలాగే, ఈ నెల మూడో వారంలో విద్యుత్ సంఘాలతో ఆయన సమావేశంకానున్నారు. విద్యుత్ శాఖను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పట్టనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో భారీ సభ నిర్వహించాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అయితే, కేంద్రానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన యుద్ధంంలో ఏ మాత్రం సఫలీకృతులవుతారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments