Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రైతులకు, ఉద్యోగులకు దుర్వార్త

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు, ఉద్యోగులకు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రైతు బంధు, రుణమాఫీ నిధుల విడుదల, ఉద్యోగులకు డీఏ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి కూడా కోరింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ససేమిరా అంది. రైతు బంధు నిధుల మాఫీ, రుణమాఫీతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీకి అనుమతి ఇవ్వలేదు.
 
రైతు బంధు, రుణమాఫీ అంశాలపై గతంలో ఎన్నికల సంఘాల కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో రైతు బంధు నిధుల, రైతు రుణమాఫీతో పాటు ఉద్యోగులకు డీఏ పెంపునకు వీలు పడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. కాగా, రైతు బంధు పథకం కింద రైతులకు ప్రభుత్వ ప్రతి యేటా రెండుసార్లు నిధులను విడుదల చేస్తుంది. ఇపుడు రబీ సీజన్ నేపథ్యంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికల సంఘం అనుమతి కోరగా, ఎన్నికల సంఘం నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments