Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రైతులకు, ఉద్యోగులకు దుర్వార్త

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు, ఉద్యోగులకు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రైతు బంధు, రుణమాఫీ నిధుల విడుదల, ఉద్యోగులకు డీఏ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి కూడా కోరింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ససేమిరా అంది. రైతు బంధు నిధుల మాఫీ, రుణమాఫీతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీకి అనుమతి ఇవ్వలేదు.
 
రైతు బంధు, రుణమాఫీ అంశాలపై గతంలో ఎన్నికల సంఘాల కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో రైతు బంధు నిధుల, రైతు రుణమాఫీతో పాటు ఉద్యోగులకు డీఏ పెంపునకు వీలు పడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. కాగా, రైతు బంధు పథకం కింద రైతులకు ప్రభుత్వ ప్రతి యేటా రెండుసార్లు నిధులను విడుదల చేస్తుంది. ఇపుడు రబీ సీజన్ నేపథ్యంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికల సంఘం అనుమతి కోరగా, ఎన్నికల సంఘం నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments