Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రైతులకు, ఉద్యోగులకు దుర్వార్త

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (12:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు, ఉద్యోగులకు నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రైతు బంధు, రుణమాఫీ నిధుల విడుదల, ఉద్యోగులకు డీఏ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇందుకోసం ఎన్నికల సంఘం అనుమతి కూడా కోరింది. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ససేమిరా అంది. రైతు బంధు నిధుల మాఫీ, రుణమాఫీతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీకి అనుమతి ఇవ్వలేదు.
 
రైతు బంధు, రుణమాఫీ అంశాలపై గతంలో ఎన్నికల సంఘాల కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో రైతు బంధు నిధుల, రైతు రుణమాఫీతో పాటు ఉద్యోగులకు డీఏ పెంపునకు వీలు పడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. కాగా, రైతు బంధు పథకం కింద రైతులకు ప్రభుత్వ ప్రతి యేటా రెండుసార్లు నిధులను విడుదల చేస్తుంది. ఇపుడు రబీ సీజన్ నేపథ్యంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఎన్నికల సంఘం అనుమతి కోరగా, ఎన్నికల సంఘం నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments