Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టు షాక్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (17:16 IST)
గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల రీకౌంటింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ఎన్నికలకు సంబంధించి తనపై దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈశ్వర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.
 
మొత్తం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏ.లక్ష్మణ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో తమను మోసం చేసి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) మెకానిజంను ఉపయోగించకుండా విజేతగా ప్రకటించారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments