Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టు షాక్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (17:16 IST)
గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల రీకౌంటింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ఎన్నికలకు సంబంధించి తనపై దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈశ్వర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.
 
మొత్తం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏ.లక్ష్మణ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో తమను మోసం చేసి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) మెకానిజంను ఉపయోగించకుండా విజేతగా ప్రకటించారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments