తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టు షాక్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (17:16 IST)
గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల రీకౌంటింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ఎన్నికలకు సంబంధించి తనపై దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈశ్వర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.
 
మొత్తం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏ.లక్ష్మణ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో తమను మోసం చేసి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) మెకానిజంను ఉపయోగించకుండా విజేతగా ప్రకటించారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments