Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనాకు ప్రత్యేక ఆసుపత్రి

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (07:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకున ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవసరమైన మేరకు సిబ్బందిని తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు.

అనుమానిత రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.

తొమ్మిది శాఖలు సమన్వయంతో పని చేయాలని... ప్రతి శాఖలోనూ ప్రత్యేకంగా నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అవసరమైన మేరకు ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ప్రైవేటు ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని... అనుమానిత రోగులను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని కోరినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments