Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అల్లుడు వివాహేతర సంబంధం, తెలియడంతో ఇద్దరూ కలిసి...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:12 IST)
అత్తతో అల్లుడు జరిపిన వివాహేతర సంబంధం కారణంగా ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే వయసు కలిగిన వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలోని పెద్దజాలుగుంట దగ్గర ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసుకు తెలియజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.
 
వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వున్నట్లు తేలింది. ఆత్మహత్యకు పాల్పడిన 35 ఏళ్ల సుమన్, తనకు అత్త వరసయ్యే 35 ఏళ్ల మాధవితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో మనస్థాపం చెంది ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments