ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (17:18 IST)
తెలంగాణా రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా జోన్లను ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల విభజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణాలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అన్ని జిల్లాల కలెక్టర్లు పని చేయాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పని చేస్తే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. 
 
స్థానిక యువతకు యువతకు ఉద్యోగులు కల్పించే అంశంపై సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని కోరారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఏకైక ఉద్దేశంతోనే జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments