Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే : ఎంపీ అసదుద్దీన్

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (14:59 IST)
నలుగురు భార్యలు ఉండటం అసహజమన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. మీది మాత్రమే సంస్కృతా.. మాది కాదా? అని సమాధానమిస్తూనే, నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే అని అన్నారు. 
 
పైగా, వారికి భరణం, ఆస్తుల్లో వాటా కూడా ఉంటాయని చెప్పారు. రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కంటే పెద్ద హిందువు ఎవరన్న విషయంపై ఇపుడు తీవ్రమైన పోటీ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాగా, నలుగురు భార్యల వ్యవహారంపై మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను పలువురు ముస్లిం నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments