Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే : ఎంపీ అసదుద్దీన్

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (14:59 IST)
నలుగురు భార్యలు ఉండటం అసహజమన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. మీది మాత్రమే సంస్కృతా.. మాది కాదా? అని సమాధానమిస్తూనే, నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే అని అన్నారు. 
 
పైగా, వారికి భరణం, ఆస్తుల్లో వాటా కూడా ఉంటాయని చెప్పారు. రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కంటే పెద్ద హిందువు ఎవరన్న విషయంపై ఇపుడు తీవ్రమైన పోటీ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాగా, నలుగురు భార్యల వ్యవహారంపై మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను పలువురు ముస్లిం నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments