Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడించాలని ప్రశాంత్ కిషోర్ పిలుపునిస్తారు : రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:10 IST)
తెరాసను 
 
 
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన పార్టీ ఓడించాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఓడిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌, ప్రశాంత్‌కిషోర్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, వారి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిపోనుందన్నారు. 
 
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌తో ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-పీఏసీ)కి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌పై పోరు సన్నాహాలను చర్చిస్తారని రేవంత్ రెడ్డి నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments