Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్ దారుణ హత్య: కత్తితో దాడి చేసి..?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:27 IST)
హైదరాబాదు నగరంలోని జగద్గిరిగుట్టలో ఓ పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి సురేశ్‌ అనే పెయింటర్ పై  రోషన్‌, రోహిత్‌ అనే వ్యక్తులు కత్తితో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ శనివారం ఉదయం చనిపోయాడు. సురేశ్ దేవమ్మ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి , పరారీలో ఉన్న నిందితులు రోషన్‌, రోహిత్‌ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments