పెయింటర్ దారుణ హత్య: కత్తితో దాడి చేసి..?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:27 IST)
హైదరాబాదు నగరంలోని జగద్గిరిగుట్టలో ఓ పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి సురేశ్‌ అనే పెయింటర్ పై  రోషన్‌, రోహిత్‌ అనే వ్యక్తులు కత్తితో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ శనివారం ఉదయం చనిపోయాడు. సురేశ్ దేవమ్మ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి , పరారీలో ఉన్న నిందితులు రోషన్‌, రోహిత్‌ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments