Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్ దారుణ హత్య: కత్తితో దాడి చేసి..?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:27 IST)
హైదరాబాదు నగరంలోని జగద్గిరిగుట్టలో ఓ పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి సురేశ్‌ అనే పెయింటర్ పై  రోషన్‌, రోహిత్‌ అనే వ్యక్తులు కత్తితో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ శనివారం ఉదయం చనిపోయాడు. సురేశ్ దేవమ్మ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి , పరారీలో ఉన్న నిందితులు రోషన్‌, రోహిత్‌ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments