Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌యివేటు యాజ‌మాన్యం చేతిలోకి తిరుప‌తి విమానాశ్ర‌యం...

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:25 IST)
కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అన్నీ ప్ర‌యివేటు ప‌రం చేయ‌డంలో ఆరితేరిపోతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కీల‌కం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుండ‌గా, ఇపుడు తిరుప‌తి ఎయిర్ పోర్ట్ ని ప్ర‌యివేటు యాజ‌మాన్యానికి అప్ప‌గించాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభం అయ్యాయి. 
 
తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్‌ చేతికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతితోపాటు భువనేశ్వర్‌, వారణాసి, అమఅత్‌సర్‌, తిరుచ్చి, ఇండోర్‌, రారుపూర్‌, గయ, కుశీనగర్‌, కాంగ్రా వంటి 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేటు రంగానికి అప్పగించబోతున్నారు. జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) కింద ప్రభుత్వం వీటి నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించబోతోంది. 
 
భారతీయ విమానాశ్రయాల ప్రాధికారిక సంస్థ (ఎఎఐ) డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ చర్య ద్వారా 2024 మార్చినాటికి చిన్న ఎయిర్‌పోర్టుల్లోకి రూ.3,660 కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. జిఎంఆర్‌, అదానీ వంటి పెద్ద సంస్థలకు బదులు మౌలిక సదుపాయల రంగంలో ఉన్న స్థానిక సంస్థలు ఈ చిన్న విమానాశ్రయాల నిర్వహణకు ముందుకు వస్తాయని భావిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments