Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగులకు అండగా నిలిచింది ప్రభుత్వాస్పత్రులే: కేటీఆర్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (09:49 IST)
ప్రైవేట్‌ ఆస్పత్రులు తిరస్కరించినా రోగులకు అండగా నిలిచింది ప్రభుత్వాస్పత్రులేనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కారన్నారు. కరోనా బాధితులను వెలివేయడం మంచిది కాదని కేటీఆర్ సూచించారు.

ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుందన్నారు. ప్రాణాలకు ఎదురొడ్డి కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ఐదు కాలేజీల్లో కలిపి దాదాపు వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.

కేసీఆర్‌ కిట్ల వల్ల ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి, కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రం పరీక్షలు చేయడం లేదనే మాట అర్థరహితమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం సరికాదని సూచించారు. పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో ఉన్నా 98 శాతం మంది కోలుకున్నారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments