Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్‌ మరో ఉదారత.. 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (09:41 IST)
రియల్ హీరో సినీనటుడు సోనూ సూద్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. లాక్‌డౌన్‌ సంక్షోభంతో వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు. తాజాగా, లాక్ డౌన్ సమయంలో మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నాననీ, అది తన బాధ్యతగా భావిస్తునని సోనూసూద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూసూద్‌ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. వారికోసం బస్సుల దగ్గర నుంచి చార్టర్డ్‌ విమానాల వరకు అన్నిరకాల ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments