Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివాసి గొత్తికోయగూడెంలో ఎమ్మెల్యే సీతక్క

Webdunia
గురువారం, 21 మే 2020 (06:23 IST)
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామంలోని కోయగూడెం ఆదివాసి గొత్తికోయ గూడెంకు చెందిన 35 నిరుపేద కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ని త్యావసర సరుకులను పంపిణీ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో గొత్తికోయగూడాలలో పేద ప్రజలు తిండి లేక చాలా అవస్థలు పడుతున్నారని వారి ఆకలి తీర్చడంతో కోసం ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.

అంతేకాకుండా దాతలు శ్రీకాంత్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డి, పద్మ సహాకారంతో ఈ రోజు నిత్యావసర సరుకులు బియ్యం, నూనె, పప్పు అందించారని వారి సహకారం గొత్తికోయలు ఎప్పుడు మర్చిపోరని అన్నారు.

సామాజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మావురపు తిరుపతిరెడ్డి, సుధాకర్ రావు, ప్రభాకర్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments