Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడులో బీజేపీ గెలిస్తే తెరాస ప్రభుత్వం పతనం ఖాయం : రోజగోపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (17:24 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, తన రాజీనామాతో మునుగోడుకు జరిగే ఉప ఎన్నిక ఫలితంపై దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. ఇక్కడే జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిస్తే మాత్రం తెరాస ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. 
 
అదేసమయంలో తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తాను మునుగోడును వదిలిపెట్టి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తెరాసలో చేరితేనే విపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారని ఆరోపించారు. అసలు తెరాస ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో మాట్లాడే దమ్మూ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments