Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: రేవంత్​ రెడ్డి

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:06 IST)
కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ...
 
 "కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదు.  ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి.. కొత్త వైన్​షాపులకు కేసీఆర్​ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కానీ.. మద్యం దుకాణాలు తెరిచేందుకు సిద్దమైతున్నారు.

కేసీఆర్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు.. 40 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లందరి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారకుడు. ఇప్పటికైనా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి.. రైతు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందే. రైతుల తరఫున కొట్లాడేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న దుర్మర్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. పెట్రోల్​, డీజీల్​పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు తగ్గించాలని కాంగ్రెస్​ తరఫున డిమాండ్​ చేస్తున్నాం. ఇందన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతాం" అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments