Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదు: రేవంత్​ రెడ్డి

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:06 IST)
కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ...
 
 "కేసీఆర్ కు మద్యంషాపులపై ఉన్న ప్రేమ రైతులపై లేదు.  ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి.. కొత్త వైన్​షాపులకు కేసీఆర్​ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కానీ.. మద్యం దుకాణాలు తెరిచేందుకు సిద్దమైతున్నారు.

కేసీఆర్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు.. 40 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లందరి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారకుడు. ఇప్పటికైనా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి.. రైతు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందే. రైతుల తరఫున కొట్లాడేందుకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న దుర్మర్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. పెట్రోల్​, డీజీల్​పై రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు తగ్గించాలని కాంగ్రెస్​ తరఫున డిమాండ్​ చేస్తున్నాం. ఇందన ధరలు తగ్గించేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపడతాం" అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments