Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు

70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
, శనివారం, 6 నవంబరు 2021 (19:24 IST)
ఒక వ్యక్తి తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు.
 
అందులో పండే పండ్లను, కాయలను ఆయన తీసుకోరు.
 
పక్షులు జంతువులే ఈ అడవికి యజమానులని ఆయన అంటారు.
 
ఈ అందమైన అడవి మరెక్కడో లేదు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనే ఉంది.
 
ఆ పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణపై ప్రత్యేక కథనం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్‌పై కార్యాచరణ : రేవంత్ రెడ్డి