Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడనీ భర్తను పత్తిచేనులోకి తీసుకెళ్లి అడ్డంగా నరికేసిన భార్య..

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడనీ భర్తను పత్తిచేనులోకి తీసుకెళ్లి అడ్డంగా నరికేసిన భార్య..
, శనివారం, 6 నవంబరు 2021 (14:55 IST)
తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలంటూ హితవు పలికడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని భావిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. భర్తను పత్తి చేనులోకి తీసుకెళ్లి ప్రియుడి సాయంతో అడ్డంగా నరికేసింది. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామాకి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన శేఖర్‌తో మాధవి అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వెంకటయ్య పలు మార్లు భార్య మాధవిని హెచ్చిరించాడు. అయినా ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టింది. 
 
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తెలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్లు భావించారు. ఈ క్రమంలోనే వెంకటయ్యను కిరాతంగా హత్య చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో వెంకటయ్యను చంపేశారు. వెంటకయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వివారాలు సేకరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్మోగుతున్న ఈటల పేరు.. నేడు విజయోత్సవ ర్యాలీ