Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖత్ జరీన్, షూటర్ ఈషాకి కేసీఆర్ రూ. 2 కోట్లు బహుమతి

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (11:46 IST)
ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో ఛాంపియన్‌‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఈషా సింగ్‌లు అంతర్జాతీయంగా దేశానికి గర్వకారణమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని వారిద్దరికీ ప్రకటించారు.

 
ఇద్దరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిఖత్ జరీన్ ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

 
ఇదిలా ఉండగా జర్మనీలో ఇటీవల ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లలో ఈషా సింగ్ మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. అంతకుముందు, నిఖత్ జరీన్ శిక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014లో రూ. 50 లక్షలను రివార్డుగా ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments