Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖత్ జరీన్, షూటర్ ఈషాకి కేసీఆర్ రూ. 2 కోట్లు బహుమతి

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (11:46 IST)
ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో ఛాంపియన్‌‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఈషా సింగ్‌లు అంతర్జాతీయంగా దేశానికి గర్వకారణమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని వారిద్దరికీ ప్రకటించారు.

 
ఇద్దరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిఖత్ జరీన్ ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

 
ఇదిలా ఉండగా జర్మనీలో ఇటీవల ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లలో ఈషా సింగ్ మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. అంతకుముందు, నిఖత్ జరీన్ శిక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014లో రూ. 50 లక్షలను రివార్డుగా ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments