Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మత్తు పీల్చితే 5 గంటలపాటు మహిళల్లో కోర్కెలు... డ్రగ్స్ ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 4 మే 2019 (16:30 IST)
వయస్సు అయిపోయేకొద్దీ శృంగారంపై శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు కొంతమందికి అసలు శృంగార కోరికలు తక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం ఒక ముఠా డ్రగ్స్‌ను తయారుచేసి లక్షల రూపాయలు సంపాదిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పోలీసులు ఈ ముఠా ఆగడాలను గుర్తించగా, ఆ ముఠా తెలంగాణాలో కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
హైదరాబాద్‌లోని నాచారంలో ఫ్యాక్టరీ. ఒక్కసారిగా జనమంతా గుమిగూడారు. మొత్తం తెల్లటి పౌడర్. 50 మందికి పైగా పోలీసులు. దీంతో ఏదో జరుగుతోందని ఊహించారు. అనుకున్నట్లుగానే మొత్తం డ్రగ్స్. బెంగుళూరులోని ఒక ముఠాతో కలిసి డ్రగ్స్‌ను తయారుచేస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. 
 
గత ఐదు సంవత్సరాలుగా ఈ బాగోతం సాగుతోంది. అయినాసరే పోలీసులకు, స్థానికులకు తెలియలేదు. ముఠా తయారుచేసే డ్రగ్స్ మహిళలపై ఎక్కువగా ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మత్తు మందు పీల్చితే 5 గంటల పాటు మత్తుగా మహిళల్లో శృంగార కోర్కెలు ఎక్కువగా కలుగుతాయట. దీంతో పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ డ్రగ్స్ ముఠా సభ్యులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments