Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మత్తు పీల్చితే 5 గంటలపాటు మహిళల్లో కోర్కెలు... డ్రగ్స్ ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 4 మే 2019 (16:30 IST)
వయస్సు అయిపోయేకొద్దీ శృంగారంపై శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు కొంతమందికి అసలు శృంగార కోరికలు తక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం ఒక ముఠా డ్రగ్స్‌ను తయారుచేసి లక్షల రూపాయలు సంపాదిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పోలీసులు ఈ ముఠా ఆగడాలను గుర్తించగా, ఆ ముఠా తెలంగాణాలో కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
హైదరాబాద్‌లోని నాచారంలో ఫ్యాక్టరీ. ఒక్కసారిగా జనమంతా గుమిగూడారు. మొత్తం తెల్లటి పౌడర్. 50 మందికి పైగా పోలీసులు. దీంతో ఏదో జరుగుతోందని ఊహించారు. అనుకున్నట్లుగానే మొత్తం డ్రగ్స్. బెంగుళూరులోని ఒక ముఠాతో కలిసి డ్రగ్స్‌ను తయారుచేస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. 
 
గత ఐదు సంవత్సరాలుగా ఈ బాగోతం సాగుతోంది. అయినాసరే పోలీసులకు, స్థానికులకు తెలియలేదు. ముఠా తయారుచేసే డ్రగ్స్ మహిళలపై ఎక్కువగా ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మత్తు మందు పీల్చితే 5 గంటల పాటు మత్తుగా మహిళల్లో శృంగార కోర్కెలు ఎక్కువగా కలుగుతాయట. దీంతో పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ డ్రగ్స్ ముఠా సభ్యులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments