Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు, ఆపై కోర్కె తీర్చుకుని హత్య చేస్తాడు

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (12:18 IST)
మహిళలపై 18 హత్య కేసులతో పాటు ఇతర నేరాలతో సంబంధం ఉన్న 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని అరెస్టుతో, ఇటీవల మహిళలపై రెండు హత్య కేసులు ఛేదించినట్లయింది. రాళ్లను కోసే వృత్తిని జీవనోపాధిగా సాగిస్తున్న ఈ వ్యక్తిని నగర పోలీసు టాస్క్ ఫోర్స్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు.
 
కాగా ఇంతకుముందే ఇతడిని 21 కేసులలో అరెస్టు చేశారు, వీటిలో 16 హత్య కేసులు, నాలుగు ఆస్తి నేరాలున్నాయి. ఇతడికి 21 సంవత్సరాల వయస్సులో వివాహమైంది. ఐతే వివాహమైన కొద్దిరోజులకే అతడి భార్య మరో వ్యక్తితో లేచిపోయింది. దాంతో మహిళలపై అతడు పగను పెంచుకున్నాడు.
 
అలా 2003లో తన నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. డబ్బుకోసం ఇబ్బందులు పడే ఒంటరి మహిళలే ఇతడి టార్గెట్. వారికి డబ్బు సాయం చేసినట్లు చేసి మెల్లగా లైంగికంగా వారిని వశపరుచుకుంటాడు. కోర్కె తీరిన తర్వాత వారిని హత్య చేసేస్తాడు. తనతో వున్నప్పుడు తను హత్య చేయాల్సిన మహిళకు కూడా మద్యం పోసి లైంగికంగా వశం చేసుకుంటాడు. ఆ తర్వాత హత్య చేసి, ఆమె ఇంట్లో వున్న విలువైన వస్తువులను తీసుకున పారిపోతాడని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ అతడి చేతులో 18 మంది మహిళలు హతులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం