హుజూరాబాద్ నియోజకవర్గంలో గవర్నర్.. డోలు కొట్టి సభను..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:45 IST)
బీజేపీ సీనియర్ నేత.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వస్తారని అన్నారు.
 
హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితికి అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏదో ఒక పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో వాలిపోతున్నారు. అధికార పార్టీ నుండి  మొదలు ప్రత్యర్థి పార్టీలు తమ అవకాశాన్ని వదులు కోవడం లేదు.
 
ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గొల్లకుర్మలు జమ్మికుంటలో గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంధర్బంలోనే సభకు పెద్ద ఎత్తున గొల్ల కుర్మలు సభకు హజరు కావడంతో గవర్నర్ దత్తాత్రేయ డోలు కొట్టి సభను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ... మీ కుటుంబ సభ్యునిగా ఆదరించి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments