Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్ నియోజకవర్గంలో గవర్నర్.. డోలు కొట్టి సభను..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:45 IST)
బీజేపీ సీనియర్ నేత.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వస్తారని అన్నారు.
 
హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితికి అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏదో ఒక పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో వాలిపోతున్నారు. అధికార పార్టీ నుండి  మొదలు ప్రత్యర్థి పార్టీలు తమ అవకాశాన్ని వదులు కోవడం లేదు.
 
ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గొల్లకుర్మలు జమ్మికుంటలో గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంధర్బంలోనే సభకు పెద్ద ఎత్తున గొల్ల కుర్మలు సభకు హజరు కావడంతో గవర్నర్ దత్తాత్రేయ డోలు కొట్టి సభను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ... మీ కుటుంబ సభ్యునిగా ఆదరించి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments