కండోమ్ లేదని కక్కుర్తి పని చేసాడు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:22 IST)
తన ప్రియురాలితో ఓ యువకుడు అసహజ రీతిలో కలయికలో పాల్గొని మృత్యువాత పడ్డాడు. ఆమెకి గర్భం రాకుండా వుండేందుకు కండోమ్ ధరించి పాల్గొనాలని అనుకున్నాడు, కానీ దాన్ని మర్చిపోవడంతో హోటల్ గదిలో వున్న ఓ జిగురులాంటి పదార్థాన్ని పూసుకుని పాల్గొన్నాడు. ఫలితంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అహ్మదాబాదుకి చెందిన 25 ఏళ్ల సల్మాన్ తన ప్రేయసితో కలిసి హోటలుకి వెళ్లాడు. అక్కడ ఆమెతో కలిసేటపుడు కండోమ్ మర్చిపోయిన సంగతి తెలుసుకున్నాడు.  వెంటనే హోటల్ గదిలో వున్న ఓ జిగురు లాంటి పదార్థాన్ని పూసుకుని పాల్గొన్నాడు.
 
ఆ జిగురు ప్రభావంతో అతడి వ్యక్తిగత భాగం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ క్రమంలో అతడు తన ఇంటికి సమీపంలో పొదల్లో పడిపోయి కనిపించాడు. అతడిని పరిశీంచిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆ జిగురు పదార్థం రసాయనాలతో కూడి వుండటం వల్ల అతడి అవయవాలు దెబ్బతిని మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. కాగా అతడి ప్రియురాలి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం