Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు అనేది ఒక ఆర్థిక సాయం కాదు.. మంత్రి హరీష్ రావు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (14:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన అమలుచేస్తున్న దళితబంధు పథకం అనేకి ఒక ఆర్థిక సహాయం కాదనీ దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమం అని మంత్రి హరీష్ రావు అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 
 
వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో కూడా డైట్, శానిటేషన్ కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 56 మంది డైట్ శానిటేషన్‌కు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. 
 
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. దళిత బంధులో భాగంగా కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments