Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు అనేది ఒక ఆర్థిక సాయం కాదు.. మంత్రి హరీష్ రావు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (14:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన అమలుచేస్తున్న దళితబంధు పథకం అనేకి ఒక ఆర్థిక సహాయం కాదనీ దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమం అని మంత్రి హరీష్ రావు అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 
 
వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో కూడా డైట్, శానిటేషన్ కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 56 మంది డైట్ శానిటేషన్‌కు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. 
 
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. దళిత బంధులో భాగంగా కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments