Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజివిట్ కేసులు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (13:57 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1259 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే కొంతమేరకు తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 1705 మంది కోలుకో 35 మంది మృత్యువాతపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 15,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 4,24,85,534 మందికి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 5,21,070 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 1,83,53,90,499 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం కరోన్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments