Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసిన వృద్ధురాలు .. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు ఒక ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసింది. కార్యాలయ అద్దె చెల్లించమని కొన్ని నెలలుగా మొత్తుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. 
 
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది. ఈ మండలానికి చెందిన చంద్రమణి అనే మహిళ తన ఇంటిని ఎమ్మార్వో కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఆరంభంలో సజావుగానే అద్దె చెల్లిస్తూ వచ్చిన అధికారులు ఆ తర్వాత చెల్లించడం మానేశారు. దీంతో అద్దె చెల్లించాలని ఆమె కార్యాలయ అధికారులు చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగింది. 
 
కానీ, వారు మాత్రం కనికరించలేదు. దీంతో విసుగు చెందిన చంద్రమణి.. మంగళవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఏకంగా తాళం వేసింది. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చొంది. ఇప్పటివరకు మొత్తం రూ.7,37,00 అద్దె చెల్లించాలని ఆమె వాపోయింది. ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే ఇంటి యజమానులు ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments