Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ తగిలి వరుడు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (08:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం వడదెబ్బ తగిలి వరుడు మృతి చెందాడు. తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్- యశోద దంపతుల పెద్దకుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. 
 
బుధవారం పెళ్లి ముహూర్తం కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చారు. 
 
కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వడదెబ్బ కారణంగా వరుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments