Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ తగిలి వరుడు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (08:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం వడదెబ్బ తగిలి వరుడు మృతి చెందాడు. తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్- యశోద దంపతుల పెద్దకుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. 
 
బుధవారం పెళ్లి ముహూర్తం కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చారు. 
 
కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వడదెబ్బ కారణంగా వరుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments