Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో రాసే విధంగా..

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:08 IST)
తెలంగాణ ప్రభుత్వం 2017లో టీఆర్‌టీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. 
 
సిద్దిపేట జిల్లాలో 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా టీఆర్టీ 2023 నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ పరీక్షను మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో రాసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments