Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో రాసే విధంగా..

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:08 IST)
తెలంగాణ ప్రభుత్వం 2017లో టీఆర్‌టీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. 
 
సిద్దిపేట జిల్లాలో 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా టీఆర్టీ 2023 నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ పరీక్షను మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో రాసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments