Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గృహకల్పలో దారుణం - ఫ్యామిలీ ఆత్మహత్య

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (11:20 IST)
హైదరాబాద్ నగరంలోని చందానగరులోని రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. ఇక్కడ ఉన్న ఓ ఇంటిలో ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న  ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వీరిలో భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
గత శుక్రవారం నుంచి తలుపులు వేసే ఉన్నాయి. పైగా సోమవారం ఉదయం నుంచి దుర్గంధభరితమైన వాసన రావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు వచ్చి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి స్థానికులు లోపలికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. ఇం
 
ట్లో నాగరాజు, సుజాత దంపతులతో పాటు వారి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగత జీవులుగా కనిపించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments