టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు : జేడీ గోయల్ పదవీకాలం పొడగింపు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థను పర్యవేక్షిస్తున్న జాయింట్ డైరెక్టర్ గోయల్ పదవీకాలాన్ని పొడగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టిన నాటి నుంచి గోయలే దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల వివరాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి స్వాధీనం చేసుకోవడంలో గోయల్ కీలక భూమిక పోషించారు. 
 
ఎక్సైజ్ శాఖ నుంచి సకాలంలో వివరాలు అందని నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గోయల్ కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నుంచి దాదాపుగా పూర్తి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే, కేసు దర్యాప్తులో ఆటంకం కలగకూడదన్న భావనతో గోయల్ పదవీ కాలాన్ని పొడగిస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments