Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు : జేడీ గోయల్ పదవీకాలం పొడగింపు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (11:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థను పర్యవేక్షిస్తున్న జాయింట్ డైరెక్టర్ గోయల్ పదవీకాలాన్ని పొడగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టిన నాటి నుంచి గోయలే దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల వివరాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి స్వాధీనం చేసుకోవడంలో గోయల్ కీలక భూమిక పోషించారు. 
 
ఎక్సైజ్ శాఖ నుంచి సకాలంలో వివరాలు అందని నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన గోయల్ కోర్టు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నుంచి దాదాపుగా పూర్తి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి క్రమంలో ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే, కేసు దర్యాప్తులో ఆటంకం కలగకూడదన్న భావనతో గోయల్ పదవీ కాలాన్ని పొడగిస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments