Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కు లేకుండా తెలంగాణలో తిరగడానికి వీల్లేదు

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (21:50 IST)
కరోనా వైరస్​ పరిస్థితుల నేపధ్యంలో మాస్క్​ల తయారీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్​హెచ్​జీ)లకు అప్పగించింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్​ల వినియోగం పెరగడం వల్ల మున్సిపల్​ కమిషనర్లు, మెప్మా మిషన్​ కో‌‌–ఆర్డినేటర్లతో జూమ్​ టెక్నాలజీ వినియోగంతో వీడియో కాన్ఫరెన్స్​
 
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాల మహిళలు ఇంటి వద్దే తమ వద్ద ఉన్న కుట్టు మిషిన్ల ద్వారా యుద్ద ప్రాతిపదికన దాదాపు మూడు లక్షల మాస్క్​ల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
మహిళా సంఘాలు తయారు చేసి ఇచ్చే మాస్క్​లను ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న 139 స్థానిక మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లు(జీహెచ్​ఎంసీ మినహా) కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. 
 
ఒక్కొక్క మాస్క్​ తయారీకి అయ్యే ఖర్చును కనిష్టంగా రూ.10లు, గరిష్టంగా రూ.14ల చొప్పున కొనుగోలు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. 
 
రెండు మూడు రోజుల్లో అన్ని మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహించే మున్సిపల్​ సిబ్బంది, పోలీసులు సిబ్బంది, వీధి విక్రయదారులు(స్ట్రీట్​ వెండర్స్​) ఎవ్వరూ కూడా మాస్క్ ధరించకుండా తిరగడానికి వీలులేదని డైరెక్టర్​ సత్యనారాయణ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments