నేడు ముంబైకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముంబైకు బయలుదేరివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. 
 
కేసీఆర్‌తో పాటు ఆయన వెళ్లే బృందానికి ఉద్ధవ్ ఠాక్రే మధ్యాహ్న భోజన విందు ఇస్తారు. భోజనం, చర్చల అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ నివాసానికి చేరుకుని, ఆయనతో చర్చిస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ముంబై పర్యటన ముగించుకుని సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments