Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ముంబైకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముంబైకు బయలుదేరివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. 
 
కేసీఆర్‌తో పాటు ఆయన వెళ్లే బృందానికి ఉద్ధవ్ ఠాక్రే మధ్యాహ్న భోజన విందు ఇస్తారు. భోజనం, చర్చల అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ నివాసానికి చేరుకుని, ఆయనతో చర్చిస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ముంబై పర్యటన ముగించుకుని సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments