వైఎస్ షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా..?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:33 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ పేరు వైస్సార్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసినట్లు సమాచారం. అయితే తాజాగా వైస్సార్ తెలంగాణ పార్టీ గుర్తింపు కోరుతు ఎన్నికల సంఘాన్ని షర్మిల కోరినట్లు తెలుస్తుంది. వైస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. 
 
ప్రస్తుతం షర్మిల రాజకీయ కార్యకలాపాల సమన్వయ కర్తగా రాజగోపాల్ వ్యవహరిస్తున్నాడు. ఈ పార్టీకి గుర్తింపు వచ్చిన తరువాత అధ్యక్షురాలిగా షర్మిలను ఎన్నుకునే అవకాశం ఉంటుందని సమాచారం. వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 
 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల అనుచరుడు రోజగోపాల్ రిజిస్టర్ చేశారు. అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన‌ అన్ని పత్రాలను షర్మిల టీమ్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు స‌మ‌ర్పించింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. కాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోపు తెలపాలని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments