Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (08:23 IST)
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు. టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సిని ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చారు అధికారులు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇంతవరకు కోర్టుకు మాత్రం డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక నివేదిక చేరలేదు. టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులపై డ్రగ్స్ కేసు నమోదైంది. వారిని అధికారులు పిలిపించి ప్రత్యేకంగా విచారణ కూడా చేపట్టారు.

అయితే మూడేళ్లుగా నడుస్తున్న ఈ కేసు మాత్రం ఎటూ తేలలేదు. అయితే ఆర్టీఐ ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచారం కోరిన ఎక్సైజ్ శాఖ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని గతంలో సీఎస్‌కు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు.
 
అయితే గతంలో కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇలాంటి వార్తలే వచ్చాయి. దీంతో వాటిలో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు ఖండించారు. మేం ఎవరికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments