Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నారు.. ఎక్కడంటే?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (18:33 IST)
యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు షాకిచ్చే విషయాన్ని కనుగొన్నారు. శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నట్లు కనుగొన్నారు. శవాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలను పాలలో కలుపుతున్నట్లు ఫు్డ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి, బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్‌లో పరిశోధన జరపడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 
 
పాలు ఎక్కువ రోజులు నిల్వ వున్నా విరిగిపోకుండా వుండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలను ప్యాక్  చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్​లోని హోటల్స్​కు తరలిస్తున్నాడు.  దీంతో కుమార్ యాదవ్​ను పోలీసులు అరెస్ట్​ చేసి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments