Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అరుదైన గౌరవం.. ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకులకు చీఫ్ గెస్ట్‌గా...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:59 IST)
హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో గత 20 యేళ్ల క్రితం నెలకొల్పిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇది 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐఎస్‌బీకి శంకుస్థాపన చేయగా 2001 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
 
ఇపుడు ఈ దిగ్గజ విద్యా సంస్థకు 20 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు స్కూలు అధికారులు ముఖ్య అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చందగ్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించింది. దీంతో చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments