Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ జైలుకెళ్లే రోజు దగ్గర పడింది: బండి సంజయ్

BJP Chief
Webdunia
గురువారం, 13 జనవరి 2022 (13:14 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ జైలుకెళ్లే రోజు దగ్గర పడిందని, ఈ విషయం తెలిసే సానుభూతి కోసం కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో భేటీ అవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. తేజస్వీ తండ్రి లాలూ పశుగ్రాసం కేసులో జైలుకెళ్లి వచ్చారని, బహుశా ఆ అనుభవాలు చెప్పడానికే ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. 
 
కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సంజయ్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వేలకోట్లు దోచుకుంటే.. కేసీఆర్‌ లక్షల కోట్లు దోచుకున్నారని, దాన్ని దాచుకోవడం ఎలా అనే అంశంపైనే తేజస్వీ యాదవ్‌తో సమావేశం జరిగినట్లుందని ఎద్దేవా చేశారు. 
 
ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్‌.. వామపక్షాలు, ఆర్జేడీ నేతలతో భేటీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments