Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలి: ఆర్‌.కృష్ణయ్య

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:28 IST)
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో బీసీ బంధు పథకాన్ని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయలు కేటాయించాలన్నారు. 8న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల శంఖారావం నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య చెప్పారు.

కలెక్టర్లు, తహసీల్దార్‌ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. మరోవైపు, ఈ నెల 8న ఓయూ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments