రాజన్న దేవుడుకి సీఎం కేసీఆర్ శఠగోపం : బండి సంజయ్ ధ్వజం

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (16:03 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికోసం 400 కోట్లు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్... చివరకు ఊహ చిత్రాలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున  ప్రతిపాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరపున రాజన్న ఆలయాన్ని మేం అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రాజన్న దేవుడుకి సైతం సీఎం కేసీఆర్ శఠగోపం పెట్టారని ఆరోపించారు. దేవుడికిచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి దేవుడే తేలుస్తాడంటూ, దేవాలయ అభివృద్ధి రంగు రంగుల బ్రోచర్లపై చూపిస్తూ ఇంకెంతకాలం భక్తులను మోసం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments