నెల రోజుల్లోపు ఆ పని చేస్తారా లేదా? సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:41 IST)
నెల రోజుల్లోపు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉద్యోగాలపై శ్వేతపత్రం జారీ చేయాలని టి.భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వున్నాయో తెలుపకుండా కాలయాపన చేస్తున్నారనీ, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయకపోతే భాజపా పెద్దఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.

 
ఉపాధ్యాయుల రీఅలాట్మెంట్ కోసం జారీ చేసిన 317 జీవో వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థానికతకు ముప్పు ఏర్పడే ప్రమాదం వుందన్నారు. మూడు సంవత్సరాలవుతున్నా దీనిగురించి ఉద్యోగ సంఘాలతో సీఎం ఎందుకు చర్చించలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments