Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడితో నీకు లింకుందని భర్తతో చెపుతామని బెదిరించి మహిళపై ఇద్దరు అత్యాచారం

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (20:34 IST)
హైదరాబాద్ నగరంలోని బోరబండలో దారుణం జరిగింది. ఓ వివాహితకు మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు యువకులు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బోరబండలో ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయాన్ని యాసీన్, ఇస్మాయిల్ అనే ఇద్దరు యువకులు పసిగట్టారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వివాహిత చెప్పి కోర్కె తీర్చకపోతే భర్తకు చెపుతామని బెదిరించారు. దీనితో ఆమె వారికి లొంగిపోయింది. ఐతే వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో వివాహిత తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగింది.

 
వికారాబాద్ అడవుల్లో పురుగుల మందు తాగి అపస్మారకంలో వుండగా గమనించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహితపై బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన యువకులపై కేసు నమోదు చేసి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments