Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ప్రఖ్యాత విద్యాలయంలో లైంగిక వేధింపులు... విద్యార్థిని అపూర్వ...

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:57 IST)
తామూ లైంగిక వేధింపులకు గురయ్యానంటూ చాటిచెప్పిన మీటూ ఉద్యమం సినిమా రంగంతో పాటు  మీడియానూ కుదిపేసింది. ఇప్పుడు తాజాగా విశ్వవిద్యాలయాలు కూడా చేరాయి. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయ విద్యార్థిని కూడా తమ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఏర్పాటైన ప్రపంచ ప్రఖ్యాత సింబయాసిస్ యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారని అదే యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న బెంగళూరుకు చెందిన అపూర్వ అనే విద్యార్థిని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసింది. 
 
కొన్ని సంవత్సరాలుగా చాలామంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అపూర్వ తెలియజేయడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని చాలామందిని లైంగికంగా వేధించారని అపూర్వ తెలయజేసింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా లైంగిక దాడులను వెల్లడించే అవకాశం ‘మీ టూ’ కల్పించిందని... అందుకే తాను... తమ కాలేజీలో జరిగిన దురాగతాలను వెల్లడించానని అపూర్వ తెలిపారు. అయితే ఈ విషయాలను కాలేజీ యాజమాన్యం... తోటి విద్యార్థులు ఖండిస్తున్నారు. అపూర్వ హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఆమెను డిటెయిన్ చేశారని, ఆ అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని మిగతావారు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం