Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన భర్త ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్‌.. చీకటిగా వుందా? చివరికి?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:33 IST)
నాలుగు నెలల క్రితం కట్టుకున్న భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. భర్త మరణం భార్యను తీవ్రగా కలచివేసింది. భర్త చనిపోయినా.. అతని ఫోనుకు వాట్సాప్ మెసేజ్‌లు చేసింది. చనిపోయిన భర్త ఫోన్‌కు చీకటిగా ఉందా? సమాయానికి భోజనం చేస్తున్నావా..? నీవులేని ప్రతీ క్షణం నరకం కనిపిస్తోంది.. మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తాం.. మమ్మల్ని రిసీవ్ చేసుకుంటావ్ కదూ అంటూ ప్రతిరోజూ మెసేజ్‌లు పెట్టింది. 
 
చివరికి ఎలా చనిపోవాలనే దానిపై అంతర్జాలంలో వెతికింది. చివరకు కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటప చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓంకార్‌ సిధ్దార్థ్, ఆర్తి(38) తన కూతురు తాసి(7) మెట్టుగూడలో నివాసముంటున్నారు. ఇటీవల ఓంకార్ మృతి చెందాడు. దీంతో కలత చెందిన ఆర్తి భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. నిత్యం భర్తను తలచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది.  
 
చివరకు తాను, తన కూతురు ముఖాలకు కవర్లు వేసుకుని, ఆపై గ్యాస్ లీక్ చేసుకుని నిప్పంటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్తుం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments