Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన భర్త ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్‌.. చీకటిగా వుందా? చివరికి?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:33 IST)
నాలుగు నెలల క్రితం కట్టుకున్న భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. భర్త మరణం భార్యను తీవ్రగా కలచివేసింది. భర్త చనిపోయినా.. అతని ఫోనుకు వాట్సాప్ మెసేజ్‌లు చేసింది. చనిపోయిన భర్త ఫోన్‌కు చీకటిగా ఉందా? సమాయానికి భోజనం చేస్తున్నావా..? నీవులేని ప్రతీ క్షణం నరకం కనిపిస్తోంది.. మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తాం.. మమ్మల్ని రిసీవ్ చేసుకుంటావ్ కదూ అంటూ ప్రతిరోజూ మెసేజ్‌లు పెట్టింది. 
 
చివరికి ఎలా చనిపోవాలనే దానిపై అంతర్జాలంలో వెతికింది. చివరకు కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటప చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓంకార్‌ సిధ్దార్థ్, ఆర్తి(38) తన కూతురు తాసి(7) మెట్టుగూడలో నివాసముంటున్నారు. ఇటీవల ఓంకార్ మృతి చెందాడు. దీంతో కలత చెందిన ఆర్తి భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. నిత్యం భర్తను తలచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది.  
 
చివరకు తాను, తన కూతురు ముఖాలకు కవర్లు వేసుకుని, ఆపై గ్యాస్ లీక్ చేసుకుని నిప్పంటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్తుం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments